IPL Media Rights Auction: ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రసార హక్కుల వేలం హోరాహోరీగా సాగుతోంది. 2023-27 కాలానికి గానూ ముంబైలో బీసీసీఐ ఈ-వేలం ప్రక్రియ నిర్వహిస్తుండగా.
వేంకటాచల నాథుడికి సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ తమ శక్తి కొలదీ కానుకలను సమర్పిస్తారు. ధన, కనుక, వస్తువులను కానుకలుగా.. భూరి భూమిని విరాళముగా ఇస్తారు. అయితే ఇలా స్వామివారికి సమర్పించిన వస్త్రాలను శేష వస్త్రాలుగా ప్రసాదంగా భావించి భక్తులు తీసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు.
ఉప్పల్ భగాయత్లో మూడో దశలో ప్లాట్ల వేలం ద్వారా హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(hmda)కు కాసుల వర్షం కురిపించింది. ఫ్లాట్ల వేలంలో రూ.474 కోట్ల ఆదాయం హెచ్ఎండీఏకు లభించింది.
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దీపావళికి ముందు మార్కెట్ కంటే తక్కువ ధరతో ఇల్లు, ప్లాట్లు, షాపింగ్ చేయడానికి మీకు అవకాశం కల్పిస్తుంది.