తెలుగు వార్తలు » Dussehra Festival
Dussehra Next Day Holiday : ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పండుగతోపాటు.. పండుగ మరుసాటి రోజుకూడా సెలవు దినంగా ప్రకటించారు. అది ఈ ఒక్క ఏడాదే కాకుండా ప్రతి సంవత్సరం దసరా తర్వాత రోజు కూడా సెలవు ఉంటుందని తెలిపారు. ఈ నెల 26వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి ఏడాది దస
తెలంగాణలో సామాన్యుడి పరిస్థితి మారీ దారుణంగా ఉంది. ఒక వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఆర్టీసీ సమ్మె.. తీవ్రప్రభావం చూపుతున్నాయి. భారీ వర్షాలతో.. జనాలు అల్లకల్లోలు అవుతూ.. రోగాల బారిన పడుతుంటే.. ఆర్టీసీ సమ్మె.. ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది. గత కొద్ది రోజులుగా.. తెలంగాణలో తీవ్ర వర్షా ప్రభావం నెలకింది. దీంత�
దసరా పండుగను చెడుపై.. మంచి గెలుపుగా అభివర్ణిస్తారు. అందుకే భారతదేశ వ్యాప్తంగా.. దసరా రోజు అమ్మవారిని దర్శించుకుని.. రాత్రికి రావణుడి బొమ్మను తయారు చేసి దహనం చేస్తారు. ముఖ్యంగా ఢిల్లీలో రాంలీలా మైదానంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత కన్నుల పండుగగా.. పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. అయితే.. అలాంటి రావణుడికి మనదేశంలో కొన్నిచోట్ల గుడ
మద్యం షాపు యజమానులకు తెలంగాణ సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం, మంగళవారం దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో వైన్ షాపు ఓనర్లకు.. కేసీఆర్ పలు సూచనలు జారీ చేశారు. పండగ కదా అని అధిక రేట్లు వసూల చేసే ప్రయత్నం చేస్తే.. తాట తీయడానికి సిద్ధమని తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది. ఇదీ.. వైన్ షాపులకు సర్కార్ చేసిన హెచ్చరి�
ఆర్టీసీ చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించ బోతున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్టీసీ మనుగడ కొనసాగాలంటే కొన్ని చర్యలు తప్పవని సీఎం పేర్కొన్నారు. సంవత్సరానికి రు.1200 కోట్ల నష్టంతో, రు. 5000 కోట్ల రుణభారంతో, క్రమబద్ధంగా పెరుగుతున్న డీజిల్ ధరలతో, ఇబ్బందుల్లో ఆర్టీసీ .. ప్రస్తు
మామూలుగా పూల రేటు ఒకటి ఉంటే.. పండగొస్తే.. మరో రేటు ఉంటుంది. ఎందుకంటే.. తక్కువనో.. ఎక్కువనో.. కొనుక్కుంటారని రేట్లు పెంచేస్తారు. తాజాగా.. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా.. పూల రేట్లు.. వింటుంటే.. గుండె గుబేలమంటోంది. ఎలాగైనా.. పూలు కొంటారని.. పూల వ్యాపారులు అమాంతం రేట్లు పెంచేశారు. ఇప్పుడు 50 రూపాయలు పెడితే కానీ.. గుప్పెడు పూలు రావడం ల�
దసరా పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులు సొంత ఊర్లకు పయనమయ్యారు. కాగా పాసింజర్స్కు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్టీసీ… హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపు�
పెద్ద పండుగలు వచ్చాయంటే చాలు రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిటకిట లాడుతుంటాయి. సొంతూళ్లకు వెళ్లే వారితో ఓ వైపు జనసంద్రం, మరో వైపు ఎక్కడ చూసినా రోడ్ల పై ట్రాఫిక్ నిలిచిపోతుంది. టోల్ గేట్స్ వద్ద సొంత వాహనాల్లో ఊర్లకు వెళ్లేవారు క్యూ కట్టేస్తారు. ఇప్పుడు దసరా పండుగ రావడంతో ప్రైవేట్ సర్వీసులు, నడుపుతున్న వ
దసరా, బతుకమ్మ పండుగలు అనేవి తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద పండుగలు. దీంతో.. నగరాల్లోని వారంతా.. పల్లెల్లో వాలిపోవాలని.. తమ కుటుంబసభ్యులతో సంతోషంగా గడపాలని అనుకుంటారు. అందులోనూ.. బతుకమ్మ పండుగ తెలంగాణలో మరింత ముఖ్యమైనది. దాంతో.. హైదరాబాద్ నగరంలోని వారు తమ ఊర్లకు చేరాలనుకుంటారు. ఈ క్రమంలో.. చాలా కీలకం పనిచేసేది రవాణా. కానీ..