దుబ్బాక ఓటమిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ వచ్చిన 2014 జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ అద్భుతమైన విజయాలు నమోదు చేసిందని చెప్పారు.
దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నియోజకవర్గంలో లక్షా 98 వేల 807 మంది ఓటర్లు ఉన్నారు. 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 104 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరపనున్నారు. సిబ్బందికి పోలింగ్ నిర్వహణపై ట్రైనింగ్ ఇచ్చి..
దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారాన్ని మరింత పీక్ లెవెల్కు చేర్చారు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్షన్ల వ్యవహారం కీలకంగా మారడంతో తానే స్వయంగా రంగంలోకి దిగారు. బీజేపీ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు కేసీఆర్.
దుబ్బాకలో పరిస్థితులను బట్టే.. పోలీస్ స్పెషల్ అబ్జర్వర్, కేంద్ర బలగాలు దింపుతామని ఆయన ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అధికారులపై చర్యలు తీసుకోలేమని, అవగాహన లేనివారే అనవసర ఆరోపణలు చేస్తుంటారని కిషన్రెడ్డి అన్నారు.
దుబ్బాకలో బీజేపీ నాయకుల గోబెల్స్ ప్రచారానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు మంత్రి హరీష్రావు. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా ఉందన్న ప్రచారాల్లో నిజం లేదన్నారాయన.మరోవైపు తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై..ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్!
దుబ్బాక ఉప ఎన్నిక రోజురోజుకూ రక్తి కడుతోంది. తాజాగా రెండు ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పరస్పరం సెటైర్లు రువ్వుకుని, పరస్పరం విమర్శలు చేసుకున్నారు.
మూడు ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, అన్ని వనరులను ఒడ్డి మరీ గెలుపు కోసం శ్రమిస్తున్న దుబ్బాక ఉప ఎన్నికలో ఎవరు విజయం సాధించాలన్న రెండు వర్గాల...
ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న దుబ్బాక ఉప ఎన్నికలో తలపడే ప్రధాన పార్టీల అభ్యర్థులపై క్లారిటీ వచ్చింది. బరిలో ఇద్దరు దివంగత నాయకుల...
తెలుగుదేశం పార్టీలో చిరకాలం కొనసాగి చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరి.. జీవిత చరమాంకంలో తెలంగాణ రాష్ట్ర సమితికి దగ్గరైన మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఫ్యామిలీ...