ప్రధాని మోడీ(PM Modi) అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా దుబ్బాకలో(Dubbaka) ఎమ్మెల్యే రఘనందన్ రావు సమావేశం నిర్వహించారు. జూన్ ఒకటి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.....
దుబ్బాక ఉపఎన్నికల ఫలితం తెలంగాణలో ఒక రాజకీయ కుదుపుకు కారణమైంది. ఈ నేపథ్యంలో విజేతగా నిలిచిన బీజేపీ పార్టీ తెలంగాణలో ముఖ్యంగా వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్లేందుకు ఉరకలు వేస్తోంది. అటు, టీఆర్ఎస్ పార్టీ మాత్రం అంతసీన్ లేదంటూ కొట్టివేస్తోంది. అటు, కాంగ్రెస్ పార్టీ అట్టడుగుకు పోవడానికి �
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి గండికొట్టాడా..? సోలిపేట సుజాత ఓటమికి ఆ గుర్తు కారణమైందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
దుబ్బాక ఉపఎన్నికలో విజేతెవరనేదానిపై తెలంగాణ రాష్ట్రంలోనేకాదు, ఆంధ్రప్రదేశ్ లోనూ ఆసక్తి నెలకొంది. ఇవాళ కౌంటింగ్ నేపథ్యంలో ప్రధానంగా దుబ్బాక శాసనసభ ఉపఎన్నిక ఫలితంపైనే చర్చ సాగుతోంది. ఉప ఎన్నిక ఫలితాలపై ఎగ్జిట్పోల్ సర్వేలు భిన్నమైన రీతిలో వెలువడటంతో బెట్టింగ్ దందాలు బాగా పెరిగిపోయాయి. వివిధ పార్టీల గెలుపుపై నిన