దేశ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రులు, నేతలు అసహజమై వ్యాఖ్యానాలు చేయడం దేశ ప్రజానీకాన్ని కలవరపరుస్తోంది. రోజు రోజుకు పెరిగిపోతున్న ఆర్థిక మాంధ్యం ఈ నేతల హాస్యపూరిత ప్రకటనలతో తగ్గే పరిస్థితి ఎంతమాత్రం లేదని ఆర్ధిక వేత్తలు అంటున్నారు. ఇటీవల దేశంలో తయారయ్యే మారుతీ కార్ల అమ్మకాలు విపరీతంగా తగ్గిపోయాయి. దీంతో ఈ కంపెన�