ఇందులో కేబుల్ ఛానెల్లతో పాటు OTT ప్లాట్ఫారమ్లు ఒకే చోట అందుబాటులో ఉంటాయి. దీని వల్ల ప్రయోజనం ఏమిటంటే, అదే బిల్లులో, ఇంట్లో అందరూ ఏమి చూడాలనుకుంటున్నారో చూడగలరు.
Airtel: భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ ఎయిర్టెల్ సంస్థ ఫైబర్ నెట్వర్క్, డిటిహెచ్ అదేవిధంగా పోస్ట్పెయిడ్ కోసం ఆల్ ఇన్ వన్ ప్లాన్తో ముందుకు వచ్చింది.
జియో.. ఈ పేరు వింటే చాలు.. అపరిమిత కాల్స్, డాటాకి కేర్ ఆఫ్ అడ్రస్. అయితే కాల్స్ విషయంలో ఈ మధ్య నామమాత్రపు రుసుమును వసూలు చేస్తోంది. అయితే ఇప్పటి వరకు టెలికాం, ఇంటర్నెట్ రంగాల్లోనే సంచలనం సృష్టించిన జియో.. ఇటీవలే ఫైబర్ గ్రిడ్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో ముందడుగు వేయబోతోంది జియో. ఫైబర్ గ్రిడ్ లాంఛింగ్ సమ�
డీటీహెచ్ వినియోగదారుల్లో చాలామంది ఎక్కువగా ఉపయోగించేది డిష్ టివి. ఇప్పటివరకు దేశంలోనే అధిక సంఖ్యలో ఎక్కువ మంది దీనికి వాడుతుండగా.. కొద్దిరోజులుగా ఆ కౌంట్ తగ్గుతూ వచ్చింది. దానికి కూడా కారణాలు లేకపోలేదు. మార్కెట్లో ఉన్న కాంపిటీషన్.. అంతేకాక డిష్ టీవీ సెటప్ బాక్స్ల్లో తలెత్తున్న సమస్యల వల్ల ఈ సంస్థ కొద్దికాలంగా తన ఉ�
దసరా పండుగ సందర్భంగా కేబుల్ టీవీ యూజర్లు శుభవార్త. ఇకపై 150 ఛానెల్స్ను కేవలం రూ.130కే వీక్షించవచ్చు. జనాలకు మరింత చేరువ కావడానికి కేబుల్ టీవీ ప్రొవైడర్ల అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కేబుల్ టీవీ ప్రొవైడర్లు నెట్వర్క్ కెపాసిటీ ఫీజ్ కింద రూ.130ను వసూల్ చేస్తున్నారు. ఇకపోతే ఆల్ ఇండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్(ఏఐడి
కేబుల్, డీటీహెచ్ వినియోగదారులకు గుడ్ న్యూస్. త్వరలోనే కేబుల్, డీటీహెచ్ చార్జీలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చానెల్ ప్రైసింగ్, బొకే ప్రైసింగ్ సహా చార్జీలన్నింటినీ సమీక్షించాలని టెలికాం కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది. కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు కొన్ని కారణాలతో ఎక్కువ రేట్లు ఉన్నాయని.. ఇప్పుడు పరిస్థి