దేశ రాజధాని ఢిల్లీ నగరంలో లగ్జరీ బస్సులు రోడ్డెక్కాయి. కేవలం నగరం లోపల తిరిగేందుకు మాత్రమే బస్సులకు అనుమతిచ్చారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. దీంతో మంగళవారం నుంచి బస్సులు రోడ్డెక్కాయి. కరోనా వల్ల గత 56 రోజులుగా ఆగిపోయిన బస్సులు....
హైదరాబాద్లో ఇటీవల జరిగిన దిశ ఘటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. మహిళలకు రక్షణ కల్పించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో రాత్రి సమయాల్లో మహిళలు గమ్యస్థానానికి చేరుకునేందుకు పోలీసులే పలు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. ఇక దేశ రాజధాని ఢిల్ల