నడిరోడ్డుపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనాలను ఢీకొట్టింది. ఎంతో జాగ్రత్తగానే వెళ్తున్న ఇతర వాహనదారులు నలుగురిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసింది. అయితే, ఆ కారులో ఉన్నది ఎవరో తెలిసే ఖాకీలే కంగుతిన్నారు.
Hyderabad Crime News: తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మరో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు దుండగులు.. ఓ వ్యక్తికి పీకల దాక మద్యం తాగించి.. అతని భార్యపై అఘాయిత్యానికి
గుజరాత్ లో ‘మందు కొట్టిన గేదెలు’ తమ యజమానులైన ముగ్గురు రైతులను పోలీసులకు పట్టించాయి.. వింతగా ఉన్నా ఇది నిజం.. అదెలాగంటే.. ఈ రాష్ట్రంలో అక్రమ మద్యం అమ్మకంగానీ, తాగడం గానీ, రవాణా చేయడంగానీ నిషిద్ధం. అయితే అహ్మదాబాద్ లో ముగ్గురు రైతులు...
హైదరాబాద్లో మెట్రో రైలు అందుబాబులోకి వచ్చినప్పటి నుంచి ప్రయాణికులతో ఎంత రద్దీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఓ మందు బాబు మెట్రో రైలులో నానా హంగామా చేశాడు. మద్యం తాగి మహిళల ముందు అనుచితంగా ప్రవర్తించాడు. సెల్ ఫోన్లో పాటలు పెట్టుకుని.. చిందులు వేశాడు. మెట్రో రైలు డోర్ వద్ద నిలబడి వింత చేష్టలతో.. తోటి ప్
చెన్నైలోని పాండీబజార్లో మద్యం మత్తులో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. తాగిన మైకంలో తామేం చేస్తున్నారో కూడా తెలియకుండా నడిరోడ్డు పై నానా హంగామా చేశారు. ఏకంగా పోలీసులపై దాడికి పాల్పడ్డారు. జూన్ 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో రోడ్డు పై నలుగురు వ్యక్తులు న్యూసెన్స్ చేస్తుండగా వారిని గమన�
డ్ర౦కెన్ డ్రైవ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 15 రోజుల వ్యవధిలో 1788 మ౦ది తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు. వీరిలో చాలా మ౦దికి జైలు శిక్షలు పడ్డాయి. పోలీసులకు చిక్కిన 1788 మ౦దిలో 468 మ౦దికి జైలు శిక్షలు విధి౦చి౦ది కోర్టు. వీరిలో పదేపదే డ్ర౦కెన్ డ్రైవ్ లో చిక్కేవారే ఎక్కువగా ఉన్నారు. వీరికి పది ను౦చి నెల రోజుల వరక