విక్టరీ వెంకటేష్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా దృశ్యం 2. ఈ చిత్రాన్ని ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్
దృశ్యం’ సినిమాకు సీక్వెల్గా వెంకటేష్ దగ్గుబాటి హీరోగా ఈ చిత్రం రాబోతోంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాలో మీనా, నదియ, నరేష్, కృతిక, ఈస్తర్ అనిల్, సంపత్ రాజ్, పూర్ణ నటించారు.
కరోనా సెకండ్ వేవ్ అనంతరం థియేటర్లు తెరుచుకుని బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నా ఓటీటీల హావా ఏమాత్రం తగ్గడం లేదు. థియేటర్ల కంటే…ఓటీటీల నుంచి భారీ ఆఫర్స్ రావడంతో..