2020 న్యూయర్ సెలబ్రేషన్స్లో భాగంగా యువతకు షాక్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. ఈసారి జరిగే వేడుకలకు సింగిల్స్కి ఎంట్రీ లేదని చెప్పారు. కపుల్ ఎంట్రీస్ కానీ లేదా బంధువులతో కానీ ఈ సెలబ్రేషన్స్లో పాల్గొనాలని పోలీసులు సూచించారు. ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా న్యూయర్ సన్నాహాలకు యువత సిద్ధమవుతోంది. అటు పలు పబ్లు, రెస్టా
కృష్ణా జిల్లా కృష్ణలంక కార్ యాక్సిడెంట్ పై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కారు డ్రైవ్ చేస్తున్న మృతుడు నాగార్జున జేబులో గంజాయి గుర్తించినట్లు డీసీపీ అప్పల నాయుడు తెలిపారు. మద్యం, గంజాయి మత్తులో 140 కిలోమీటర్ల స్పీడ్తో కారు రైలింగ్ ను ఢీ కొట్టడంతో అదుపు తప్పి నాగార్జున స్పాట్ లోనే మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడిన జానకీర