రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్లో ఉంది. ఇక్కడ జులై 1 నుంచి బర్మింగ్హామ్లో ఆతిథ్య జట్టుతో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన సిరీస్లో ఈ మ్యాచ్ భాగంగా జరగనుంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ తర్వాత భారత జట్టు వన్డే సిరీస్ను కూడా కోల్పోయింది. బోలాండ్ పార్క్ వేదికగా జరిగిన సిరీస్ రెండో వన్డేలో ఇండియా ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
భారత టీ20 సారథి రోహిత్ శర్మ మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ఆటగాళ్లు "యంత్రాలు కాదు" విశ్రాంతి అవసరమని అన్నారు. ప్రపంచ కప్ ముగిసిన కొద్ది రోజుల తర్వాత హోమ్ టూర్లో న్యూజిలాండ్తో సిరిస్కు ముందు ఈ వ్యాఖ్యలు చేశారు...
India T20 Captain: టీం ఇండియా టీ20 కెప్టెన్గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ను నియమించారు. వికెట్ కీపర్గా రిషబ్ పంత్ ఉండనున్నాడు...
Team India new coach Rahul Dravid: రవిశాస్త్రి తర్వాత టీమిండియా కోచ్ ఎవరనేదానిపై కొనసాగిన ఉత్కంఠకి ఎట్టకేలకు తెరపడింది. అందరూ ఊహించినట్టుగానే టీ20 వరల్డ్కప్ 2021