తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తుల నమోదును ధరణి వెబ్ సైట్ ద్వారా చేపట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్...
జూన్ 1 నుంచి ప్రారంభమైన అన్లాక్-1.0లో మహమ్మారి విజృంభణ మరింత ఎక్కువయినట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో దేశంలో కొన్ని రాష్ట్రాల్లో తిరిగి లాక్డౌన్ విధిస్తుండగా..మరికొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల నిర్ధారణ కోసం ఇంటింటి సర్వేలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి.
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన.. దేశ వ్యాప్తంగా చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు స్పందించారంటే అది ఎంత తీవ్రంగా ఎఫెక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటికీ అక్కడి స్థానికుల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది. దాదాపు లక్ష మంది వారి ఇళ్లకు తాళాలు వేసి.. ఇత�