భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఢిల్లీలో భారత సీఈఓలు, బిజినెస్ పర్సనాలిటీస్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భారత వ్యాపార దిగ్గజాలు ముఖేశ్ అంబానీ( రిలయన్స్), ఎన్ చంద్రశేఖరన్ (టాటా సన్స్), ఆనంద్ మహీంద్ర (మహీంద్ర అండ్ మహీంద్ర), కుమార మంగళం బిర్లా(బిర్లా గ్రూప్) తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు ముందుగా అహ్మదాబాద్కు సమీపంలోని సబర్మతీ ఆశ్రమానికి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారిగా కుటుంబ సమేతంగా భారత్లో పర్యటిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరికొద్దిగంటల్లో ఇండియా చేరుకోనున్నారు. ఇందుకు ఢిల్లీ, అహ్మదాబాద్ నగరాలు ఇప్పటికే అందంగా ముస్తాబయ్యాయి. ఈ రెండు సిటీల్లోని వీధుల్లో ట్రంప్, ప్రధాని మోదీల నిలువెత్తు కటౌట్లు, బ్యానర్లు వెలిశాయి. ట్రంప్ కు స్వాగతం చెబుతూ వెలిసిన ఈ కటౌట్లు
ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకరు. ఆయన వ్యక్తిగత జీవితం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ట్రంప్- మెలానియాల లవ్స్టోరీలో ఎన్నో సంచలనాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య 24 ఏళ్ల అంతరం.. అయినప్పటికీ ప్రేమ చిగురించింది. అసలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నమస్తే ట్రంప్ పేరుతో మోదీ ప్రభుత్వం ఓ పెద్ద సభను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తి అయ్యాయి. మరోవైపు
వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు ముందే భారత నావికాదళానికి 24 అమెరికన్ మల్టీ-రోల్ ఎంహెచ్-60 సీహాక్ (రోమియో) హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి 2.4 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ (సిసిఎస్) బుధవారం ఆమోదించింది. క్యాబినెట్ కమిటీ ఒప్పందాన్ని క్లియర్ చేసినప్పటికీ, అమెరికా అధ�