అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడంతో దొనకొండ క్రమంగా తెరమరుగైంది. అయితే తాజాగా మరోసారి దొనకొండ తెరమీదికి వచ్చింది. అయితే ఈసారి రాజధానిగా కాదు.. ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు స్థానికుల్లో కొత్త ఆశల్ని రేపుతున్నాయి.
ఏపీలో రాజధానికి అడ్రస్ ఎక్కడన్న అంశం మళ్లీ రాజకీయాల్ని వేడెక్కిస్తోంది. రాజధానిపై మళ్ళీ రగడను రాజేస్తోంది. ఇందుకు పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలే ఆజ్యం పోశాయి. రాజధానిపై ఏర్పాటైన నిఫుణుల కమిటీని ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన పవర్ స్టార్పై వైసీపీ ముప్పేట దాడి మొదలుపెట్టింది. రాజధాని కోసం జగన్ ప్ర�
అధికారంలోకి రాగానే రాజధానిని అమరావతి నుంచి తరలించేస్తారంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన చంద్రబాబుకు వరుస పెట్టి షాకులిస్తోంది జగన్ సర్కార్. తాజాగా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా టిడిపి అధినేత చంద్రబాబుకు ఝలక్ ఇచ్చేవే. గత రెండు నెలలుగా రాజధానిని అమరావతినుంచి తరలిస్తారని ప్రచారం జరుగుతోంది. మంత్ర�
ఏపీలో కొద్ది రోజులుగా రాజధాని అంశం పైనే చర్చ జరుగుతోంది. తాజాగా రాజధాని అంశం పై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారి తీశాయి. అయితే రాజధానిని మార్చే ప్రసక్తి లేదంటూ ఆ అంశం తమ మేనిఫెస్టోలో లేదని సీఎం వైఎస్ జగనే స్వయంగా చెప్పారు. కాగా, జగన్ విదేశాలకు వెళ్లిన సమయంలో రాజధాని అమరావతి విషయంలో బొత్స సత్�
ఏపీ రాజధానిని మారుస్తారని జరుగుతున్న ప్రచారాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. మంత్రుల ప్రకటనతో రాజధాని రైతులతో పాటు ప్రజల్లో ఆందోళన నెలకొందని విమర్శించారు. రాజధాని అమరావతి విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలే గందరగోళానికి కారణమయ్యాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ముఖ్యమంత్రి మారిత
ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని లేదంటే.. ఉద్యమం తీవ్రతరం చేస్తామని అమరావతి రైతులు అంటున్నారు. అమరావతి కోసం భూమి ఇచ్చి.. ఇప్పుడు మార్చుతామంటే.. కుదరదని తెగేసి చెప్తున్నారు. రాజధాని కోసం మా భూములను కోల్పోయామని.. అలాంటిది.. ఇప్పుడు ఎలా మార్చుతారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు రైతులు. బీజేపీ నేత కన్నా లక్ష్మీ�
విజయవాడలో పేదలకు లక్ష ఇళ్ళు. పేదలకు సొంత ఇంటి కల నిజం చేయడానికి జగన్ సర్కారు బాసటగా నిలిచింది. అందులో భాగంగా వారికి సొంత ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది ఏపీ ప్రభుత్వం. విజయవాడలో లక్ష ఇళ్లు నిర్మించడానికి వెయ్యి కోట్ల రూపాయల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జీ ప్లస్ త్రీ పద్దతిలో ఎకరానికి 100 ఇళ్ల చొప్ప
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం టీడీపీ.. ఏపీ రాజధాని అమరావతి అని చెప్పి.. వాటికి సంబంధించిన పనులను కూడా వేగవంతం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక.. అమరావతి ముంపు ప్రాంతమని.. అది రాజధానిగా.. ఉండటం నష్టమని.. జగన్ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ క్రమంలో.. ప్రకాశం జిల్లాలోని ‘దొనకొండ’ పేరు తెరప�
ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితుల రీత్యా అతిపెద్ద రాజధాని సరికాదని విభజన సమయంలో కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా తెలిపింది. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రచారం చేస్తున్నట్లుగా విజయవాడ, గుంటూరు నగరాల మధ్య పెద్ద రాజధాని నిర్మాణం కూడా కరెక్ట్ కాదని ఆ నివేదిక తెలియచేసింది. విజయవాడ, గుంట�
2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోలవరం, అమరావతి నిర్మాణమే ప్రధాన అజెండాలుగా టీడీపీ.. ప్రచార బరిలో దిగగా… వైసీపీ మాత్రం ఆ రెండు అంశాల కంటే… నవరత్నాల పథకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి… ప్రచారం సాగించింది. ఇందుకు ప్రధాన కారణం… ఆ పార్టీ అధికారంలోకి వస్తే, పోలవరం పనులను నిలిపేస్తుందనీ, రాజధానిని అమరావతి నుంచీ మరో చోటికి తరలించ�