Tamilnadu Assembly Election 2021: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది.. ఉదయం 7గంటల నుంచే మొదలైన ఓట్ల జాతర రాత్రి 7గంటల వరకు కొనసాగింది. పలువురు
హత్రాస్ ఘటనకు నిరసనగా సోమవారం సాయంత్రం చెన్నైలో డీఎంకె ఎంపీ కనిమొళి ఆధ్వర్యాన భారీ సంఖ్యలో మహిళలు గవర్నర్ నివాసం రాజ్ భవన్ వద్దకు ర్యాలీగా బయల్దేరారు. అయితే మధ్యలోనే పోలీసులు..
హిందీని, జాతీయవాదాన్ని సమానంగా చూడడం సిగ్గుచేటని డీఎంకె ఎంపీ కనిమొళి వ్యాఖ్యానించారు. ఒకరి ఐడెంటిటీలో భాషలకు అతీతంగా ఈ ధోరణి మారిపోయిందన్నారు. చెన్నై విమానాశ్రయంలో సి ఐ ఎస్ ఎఫ్ అధికారి ఒకరు తనను హిందీలో ప్రశ్నించినప్పుడు...