వివాహేతర సంబంధం కారణంగా డీఎంకే నేత దారుణ హత్యకు గురయ్యారు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి పలు చోట్ల పడేశారు. చెన్నైలోని ఓ మురికి కాలువలో శరీర భాగాలు దొరికినట్టుగా తెలిసింది. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే..
ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కామెంట్స్ తో తమిళనాట రాజకీయాలు వేడేక్కాయి. నడ్డాపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జాతీయ సమైక్యతకు, తమిళ సంస్కృతికి బీజేపీ శత్రువు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో డీఎంకే నేత దురై మురుగన్ భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యం, తాజా రాజకీయ పరిణామాలపై ఈ సందర్భంగా ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే స్టాలిన్- కేసీఆర్ భేటీ వివరాలను కూడా బాబు దృష్టికి ఆయన తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా డీఎంకే అధినేత స్టాలిన్తో తెలంగాణ ముఖ్యమంత్�