తెలుగు వార్తలు » DMK
డీఎంకే మహానాడుకు హాజరు కావాలంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఆపార్టీ ఆహ్మానం పంపింది.
రైతులు చేస్తున్న ఆందోళనలు 11 రోజుకు చేరాయి. ప్రభుత్వాలు రైతుల డిమాండ్లు తీర్చేందుకు సమయం కోరాయి... కాగా, రైతులు 8న భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఆ పిలుపునకు కాంగ్రెస్, తెరాస, డీఎంకే, ఆప్ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి.
ఇంతకాలం మౌనంగా, స్తబ్దుగా ఉన్న అళగిరికి సడన్గా పార్టీ క్యాడర్తో సమావేశం పెట్టాలని ఎందుకు అనిపించింది? ఇది భారతీయ జనతాపార్టీ వ్యూహం కాదు కదా? అళగిరితో కొత్త పార్టీ పెట్టించి..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా. 17 మంది ఎంపీలకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. పార్లమెంట్ హౌస్ లో నిన్న, ఇవాళ సభ్యులకు టెస్ట్ లు నిర్వహించగా, ఇంతమంది ఇన్ఫెక్షన్ కి గురయ్యారని తెలిసింది.
తమిళనాడుకు చెందిన మాజీ మంత్రి రెహ్మాన్ ఖాన్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అస్వస్థతకు గురైనా ఆయన.. గురువారం నాడు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. డీఎంకే..
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై వేటుపడింది. థౌజండ్స్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కు.కా.సెల్వంను డీఎంకే నుంచి బహిష్కరించింది.
ప్రధాని నరేంద్ర మోదీని పొగిడి సస్పెన్షన్కు గురయ్యాడు ఓ ఎమ్మెల్యే. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే కూకా సెల్వం ఇటీవల ఢిల్లీకి వెళ్లారు. ఆ తర్వాత ప్రధాని..
తమిళనాడులో జయరాజ్ ఆయన కుమారుడు బెనిక్స్ పోలీసుల కస్టడీలో మరణించిన ఘటన రాష్ట్రాన్ని కుదిపివేసింది. ట్యుటికోరన్ లో తమ సెల్ ఫోన్ షాపును సమయానికి మించి తెరచి ఉంచారన్న కారంణంపై వీరిని పోలీసులు అరెస్టు చేసి తీసుకుపోయారని, లాకప్ లో..
Poll Strategist: ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ తిరిగి గెలుపొందడం.. ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఘన విజయం సాధించడం.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్కు డిమాండ్ పెరిగింది. ఆయనతో కలిసి పని చేయడం కోసం పార్టీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన కోసం ఐప్యాక్ టీం పని చేయగా.. బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో డీఎంకే పీ
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్…దేశ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. స్ట్రాటజిస్టుగా 99 శాతం సక్సెస్ రేటుతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్కు వ్యూహకర్తగా ఉన్నారు. తాజాగా ప్రశాంత్ కిశోర్కి చెందిన ‘ఐప్యాక్’ సంస్థతో తమ పార్టీ కలిసి పనిచేస్తుందని డీఎంకే చీ�