కొండ పట్టణంలో ప్రఖ్యాత ఉరగాద్రి చౌడేశ్వరి దేవి ఆలయంలో మధ్యాహ్నం సమయంలో ఆలయంలోనికి ప్రవేశించిన దొంగ... గర్భగుడి తాళాలు పగలగొట్టాడు. ఆ తర్వాత ఏం చేశాడో సీన్ మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో గ్యాంగ్ వార్ కలకలం రేపుతుంది. సోషల్ మీడియా వివాదం కాస్తా రోడ్డు మీద రచ్చకు దారితీసింది. ఇరువర్గాలు నడిరోడ్డుపై కుమ్మేసుకోవటం చూసిన స్థానికులు హడలెత్తిపోయారు.
అక్కడ మద్యం అక్రమ రవాణా మూడు లారీలు, ఆరు కాటన్లు అన్న చందంగా సాగుతోంది. జిల్లాలోని కోటపల్లి నుండి మద్యం కాటన్లను మహారాష్ట్ర కు అక్రమంగా తరలిస్తున్నారు. చడిచప్పుడు లేకుండా సరిహద్దు దాటుతున్న వైనం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక చౌక్ లో వినాయకుని విగ్రహం ఏర్పాటు అంశం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌక్ లో భారీ క్లాక్ టవర్ నిర్మాణంతో పాటు గ్లోబ్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ..
అనంతపురం నగర సమీపంలో కోట్లు విలువ చేసే భూమి పై కొందరు రియల్టర్ల కన్ను పడింది. అసైన్డ్ భూమిగా ఉన్న దానిని ఎన్ఓసీ తీసుకుని సక్రమం చేసేందుకు ఏకంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంతకాలనే ఫోర్జరీ చేశారు. అయితే చివరి క్షణంలో..
ప్రస్తుత కాలంలో పట్టుమని 18 ఏళ్లు కూడా నిండని వారు సైతం..కాలు కదిపితే మోటార్ సైకిల్ కావాల్సిందేనంటారు.. విద్యార్థులు తమ విద్యా సంస్థలకు వెళ్లాలన్నా.. చిరు వ్యాపారస్తులు వీధి వీధి తిరిగి తమ వస్తువులు విక్రయించాలన్నా..