తమిళనాడులో హీరో విజయ్, ఆయన తండ్రి మధ్య గొడవలు మరింత ముదురుతున్నాయి. తాజాగా విజయ్ అభిమాన సంఘాల తీర్మానాలతో వీరిద్ధరి మధ్య వివాదం పరాకాష్టకు చేరింది. కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ అనుమతి లేకుండా ఆయన తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్, విజయ్ పేరు మీద రాజకీయ పార్టీ ఏర్పాటుకి ఎన్నికల కమిషన్ కి నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తండ్
భారత సరిహద్దుల్లో చైనా పెను వివాదం సృష్టించిందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. ఇదేదో తమ ‘మిషన్’ లో భాగంగా ఆ దేశం తలచిందన్నారు. మన దేశ ఉత్తర, తూర్పు బోర్డర్స్ లో ఓ వైపు పాకిస్థాన్, మరోవైపు చైనా సమస్యలు సృష్టిస్తున్నాయని ఆయన చెప్పారు. ఇక్కడ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. లడాఖ్, అరుణాచల్ ప్రదేశ్, స
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి కుంగిపోయాయి. శుక్రవారం నాడు వచ్చిన లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. సెన్సెక్స్ వెయ్యి పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టపోయాయి.
కరోనిల్ ట్రేడ్ మార్క్ వివాదంలో పతంజలికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో ఏక సభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కోర్టు ఆశ్రయించింది పతంజలి. దీని విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం గతంలో ఆగస్టు 14న ఇచ్చిన తీర్పును నిలిపివేసింది.
మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. అస్తికోసం కన్నకొడుకు అన్న కనికరం లేకుండా హతమార్చాడు ఓ కసాయి తండ్రి. ఈ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.
కరోనా పుణ్యమాని అలుమగలు సైతం దూరం చేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి విచిత్ర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. దూర ప్రాంతం నుంచి వచ్చిన భర్తను కరోనా భయంతో ఇంట్లోకి రానివ్వకుండా తాళం వేసింది ఆ ఇల్లాలు.
దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, డ్రాగన్ మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ జలాల్లో ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ హక్కును దక్షిణ చైనా సముద్రంలో ఇటీవల అమెరికా వాడుకోవడం అసలు గొడవకు కారణమైంది. తాజాగా ఇది ఇరు దేశాల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది.
థాయ్లాండ్లో జక్రపంత్ థోమా అనే సైనికుడు రెచ్చిపోయాడు. ఓ షాపింగ్ మాల్లోకి చొరబడి విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 21 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. థాయ్ రాజధాని బ్యాంకాక్ కు సుమారు 150 మైళ్ళ దూరంలోని ఖోరత్ సిటీలో జరిగిందీ దారుణం.. తన పై అధికారులతో వఛ్చిన వివాదంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఇతగాడు.. ఈ మాల్ లోని వారిపై
చెన్నై: తమిళనాడు-కర్నాటక సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. ప్రజలు పోలీసులపై విచుకుపడ్డారు. పోలీసులకు జల్లకట్టు నిర్వాహకులకు మధ్య గొడవ జరిగింది. వేలాది మందిన పోలీసులు తరిమి కొట్టేందుకు ప్రయత్నించారు. లాఠీచార్జ్ కూడా చేశారు. దీంతో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల ఉద్రిక్త ప�
చెన్నై: హత్యలకు పలు కారణాలుంటాయి. అయితే అందులో కొన్ని మరీ సిల్లీగా కూడా ఉంటాయి. అలాంటి ఆశ్చర్యం కలిగించే సంఘటన ఒకటి తమిళనాడులో జరిగింది. చికెన్ ముక్క గొడవ కారణంగా హత్య జరిగింది. ఒక అమ్మాయి గొంతు కోసేశాడు ఒక అబ్బాయి. తమిళనాడులోని కేయంబేడులో పెద్ద పూల మార్కెట్ ఉంది. అయితే ఇక్కడకు పూలు కొనుగోలు చేసేందుకు ఒక అమ్మాయి, అబ్బా�