దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించి వివరాలను తెల్పడానికి సైబరాబద్ సీపీ సజ్జనార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. దిశ కేసులో నిందితులు ఆరీఫ్, శివ , చెన్నకేశవులు, నవీన్లను అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచాం కోర్టు నిందితులను పోలీస్ కష్టడీకి ఇచ్చింది నిందితులు నారాయణ్ పూర్ జిల్లా మక్తల్కు చెందినవారు కేసు�
ఎట్టకేలకు ప్రజలు కోరుకుందే జరిగింది. శంషాబాద్లో దిశ హత్యోదంతానికి పోలీసులు ఎండ్ కార్డు వేశారు. ఘటన జరిగినప్పటి నుంచి ఉరి, ఎన్కౌంటర్ డిమాండ్లు భారీగా వినిపించాయి. నిందితుల కష్టడీ విషయంలో కూడా అంతా గోప్యత నడిచింది. అనూహ్యంగా శుక్రవారం తెల్లవారుజామున కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చ�