దిశ హత్యాచార కేసులో ఏ4గా నిందితుడు చెన్నకేశవులు ఉన్నాడు. కాగా.. వారు గతంలో పలు నేరాలకు పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగాా.. చెన్నకేశవుల భార్య గురించి కొన్ని ఆసక్తిరమైన నిజాలు వెలుగు చూశాయి. ఆ బాలికకు సంబంధించిన వివరాలను పాఠశాల నుంచి అధికారులు సేకరించారు. పాఠశాలలో ఉన్న తేదీ ప్రకారం.. ఆ బాలిక వయసు 13 సంవత్సరాల�
‘దిశ’ నిందితులపై ఎన్కౌంటర్ జరిగి ఇప్పటికి 11 రోజులు అవుతోంది. ఎన్కౌంటర్ జరిగిన మరుసటి రోజే.. ఆ డెడ్బాడీలను కుటుంబానికి ఇచ్చేస్తారని అనుకున్నా అది కుదరలేదు. దీంతో వాటిని గాంధీ మార్చురీలో ఉంచారు. ఇప్పటికే ఆ డెడ్బాడీస్ చెడిపోకుండా ఉండేందుకు ఎంతో ఖరీదైన ఇంజెక్షన్స్ ఇచ్చి.. ఎంబాల్మింగ్ చేశారు. అయినా ప్రయోజనం లేకుం�
దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసు.. గత కొద్దిరోజులుగా.. తెలంగాణలో హాట్టాపిక్గా నిలుస్తోంది. ప్రస్తుతం.. ఎన్కౌంటర్ మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు.. అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం హైకోర్టులో దిశ నిందితుల ఎన్కౌంటర్పై విచారణ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా హైకోర్టు.. అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మృతదేహాల�
‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్పై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎలాంటి ఉత్తర్వులు వెల్లడించనుందా.. అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్లోని చటాన్ పల్లి దిశపై హత్యాచారం అనంతరం నిందితులకు ఉరిశిక్ష విధించాలని.. పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసనలు జరిగిన విషయం తెలిసిందే. అనంతరం అందరికీ ట్విస్ట్ ఇస్తూ.. పోలీసులు నిందితులను �
దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్పై నేడు హైకోర్టు విచారణ జరగనుంది. పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్కౌంటర్ చేస్తారని మహిళా సంఘాలు కోర్టులో పిటిషన్ వేశాయి. కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో.. నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడా
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాద్ నగర్ ఎన్కౌంటర్పై తెలంగాణ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో.. మొత్తం ఏడుగురు సభ్యులతో ఈ సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. వనపర్తి ఎస్పీ అపూర్వరావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, రాచకొండ ఎస్వోటీ డీసీపీ సురేందర్, సంగారెడ్డి డీఎస్పీ శ్రీ�
మహిళల భద్రత కోసం పోలీసులు మరో ముందడుగు వేశారు. ఆడవాళ్లు ఏదైనా పని మీద.. రాత్రి ఇంటికి వెళ్లడం లేట్ అయినా.. లేక బస్సు దొరక్క ఇబ్బంది పడినా.. ఓ ఫోన్ చేస్తే చాలు.. పోలీస్ వాహనం మీ ముందు నిలుస్తుంది. అది కూడా.. ఉచితంగా.. సేఫ్గా ఇంటి వద్ద డ్రాప్ చేస్తారట. అయితే.. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వార్త.. సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుత�
‘‘కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలి.. గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి‘‘ ఈ మాటలు ఎవర్ని ఉద్దేశించి అన్నవో కాదు.. అన్నది అనామక వ్యక్తి కూడా కాదు.. కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి కామెంట్స్ ఇవి. రేప్ కేసులో నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసిన సైబరాబాద్ పోలీసులనుద్దేశించి చేసినవి. కడప జిల్లా వేంపల్లిలో �
దిశ నిందితుల అంత్యక్రియలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 9వరకు మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టుకు మహిళా సంఘాలు లేఖలు రాశాయి. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్కౌంటర్ చేస్తారు..?
దిశ హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు విమర్శలు కురిపిస్తున్నారు. ఎన్కౌంటర్ పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని నిందితులను హతమార్చడం హేయమైన చర్య అని, దీని వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని పలువురు రాజకీయ ప్రముఖులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వారిలో మేనకా గాంధీ, కా