దిశ నిందితుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇవాళ ఈ కేసులో విచారణ జరిపిన హైకోర్టు నలుగురు నిందితుల మృతదేహాలకు రీ-పోస్టుమార్టం జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ ఎయిమ్స్కు చెందిన డాక్టర్ల బృందంతో పోస్టుమార్టం నిర్వహించాలని.. ఆ ప్రక్రియను వీడియో రికార్డు చేయాలని కోర్టు తెలిపింది. ఇక ఇదంతా ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల �
వెటర్నరీ డాక్టర్ దిశ నిందితుల కేసులో ఒక్కొక్కటిగా సంచలన నిజాలు బయటికి వస్తున్నాయి. ప్రధాన నిందితులైన మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, జొల్లు శివ. జొల్లు నవీన్లకు గతంలో నేరచరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా వారి నేరాల చిట్టా ‘దండుపాళ్యం’ బ్యాచ్ మాదిరిగా దడ పుట్టిస్తోంది. డాక్టర్ దిశ మాదిరిగానే గతంలో �
మహబూబ్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలో భద్రపరిచి ఉంచిన దిశ అత్యాచారం, హత్య కేసు నిందితుల మృతదేహాలను పోలీసులు శనివారం అర్ధరాత్రి జిల్లా శివారులోని మయూరి పార్క్ దగ్గర ఉన్న ప్రభుత్వ వైద్యశాల నూతన భవనానికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేనందున డెడ్ బాడీస్ను తరలించాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున
వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్యా ఉదంతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులైన మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులను పోలీసులు ఇవాళ ఎన్కౌంటర్ చేశారు. సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు పోలీసులపై రాళ్లు రువ్వి.. పారిపోవడానికి ప్రయత్ని