డీటీహెచ్ వినియోగదారుల్లో చాలామంది ఎక్కువగా ఉపయోగించేది డిష్ టివి. ఇప్పటివరకు దేశంలోనే అధిక సంఖ్యలో ఎక్కువ మంది దీనికి వాడుతుండగా.. కొద్దిరోజులుగా ఆ కౌంట్ తగ్గుతూ వచ్చింది. దానికి కూడా కారణాలు లేకపోలేదు. మార్కెట్లో ఉన్న కాంపిటీషన్.. అంతేకాక డిష్ టీవీ సెటప్ బాక్స్ల్లో తలెత్తున్న సమస్యల వల్ల ఈ సంస్థ కొద్దికాలంగా తన ఉ�
కేబుల్, డీటీహెచ్ వినియోగదారులకు గుడ్ న్యూస్. త్వరలోనే కేబుల్, డీటీహెచ్ చార్జీలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చానెల్ ప్రైసింగ్, బొకే ప్రైసింగ్ సహా చార్జీలన్నింటినీ సమీక్షించాలని టెలికాం కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది. కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు కొన్ని కారణాలతో ఎక్కువ రేట్లు ఉన్నాయని.. ఇప్పుడు పరిస్థి
బిలియనీర్ సునీల్ మిట్టల్ ఆధ్వర్యంలో ఎయిర్టెల్ డీటీహెచ్, డిష్ టీవీలు వాటి డీటీహెచ్ వ్యాపారాలను విలీనం చేసే దిశగా చర్చలు జరుపుతున్నాయి. ప్రస్తుతం చర్చలు ప్రారంభ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. కార్యకలాపాల స్థిరీకరణ, రిలయన్స్కు గట్టి పోటీ అనేవి చర్చల ప్రధాన లక్ష్యమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఎయిర్టెల్ డీటీహెచ�