ఈ నెల 20 నుంచి 24 వరకు ఐదు రోజుల పాటు సావరిన్ పసిడి బాండ్ల ఇష్యూ జరుగుతుందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. గ్రాము ధర రూ.5,091గా నిర్ణయించారు...
Xiaomi Diwali Offer: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం షావోమీ తాజాగా దీపావళి పండుగ సందర్భంగా స్మార్ట్ ఫోన్లతో పాటు ఇతర గ్యాడ్జెట్స్పై ఆఫర్లు ప్రకటించింది. ఈ సేల్లో భాగంగా కొన్ని ప్రాడక్ట్స్పై ఏకంగా రూ. 5000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది..
Best Smartphones : మీరు మంచి ఫోన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే, ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2021 లో స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థలు 10 వేల రూపాయల కన్నా తక్కువ విలువైన చాలా ఫోన్లను విడుదల చేశాయి.
పండుగవేళ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆయా సంస్థలు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ‘రూపే ఫెస్టివ్ కార్నివాల్’ పేరిట మరో ఆఫర్ కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది.