తెలుగు వార్తలు » director shankar
గత వారం ఇండియన్ 2 మూవీ షూటింగ్లో జరిగిన క్రేన్ ప్రమాదం కోలీవుడ్తో పాటు దక్షిణాది ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మరణించగా.. పది మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును కూడా చేపడుతున్నారు.
బుధవారం రాత్రి 'భారతీయుడు-2' చిత్ర షూటింగ్ సమయంలో పెను విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఊహించని క్రేన్ ప్రమాదంలో ముగ్గరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిత్ర కథానాయకుడు కమల్ హాసన్, మృతుల కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం ప్రకటించారు.
భారతీయుడు-2 సినిమాలో తన పాత్ర ఏంటనేది కాజల్ అగర్వాల్ బయట పెట్టేసింది. ఈ చిత్రానికి సంబంధించి ఏ విషయాన్ని డైరెక్టర్ శంకర్ బయట పెట్టోద్దనే కండీషన్ పెట్టారని చెబుతూనే.. దానికి సంబంధించి అన్ని విషయాలూ చెప్పేసింది ఓ ఇంటర్వ్యూలో. ఆమెకి ఇచ్చిన పాత్ర గురించి మేకప్ వేసుకోవడం చాలా కష్టంతో కూడుకున్నదని.. దానికి చాలా సమయం పడుతుం�
ప్రముఖ దర్శకుడు శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన చిత్రం “భారతీయుడు”. అప్పట్లో ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా “ఇండియన్-2” టైటిల్ తో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, ప్రియా భావన శంకర్, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలలో నటి�
భారతీయుడు 2 తప్ప మరో సినిమా చేయనని ఆ మధ్య అనౌన్స్ చేశాడు కమలహాసన్, ఇక పూర్తిగా పాలిటిక్స్కే లైఫ్ని అంకితం ఇస్తానని అన్నాడు. ఐతే ఇపుడు ఇంకో సినిమా చేస్తున్నట్లు హింట్ ఇచ్చాడు. ఈ సినిమాకి ఏ.ఆర్.రెహమాన్ పాటలు ఇస్తాడట. ఆ విషయాన్ని రెహమాన్, కమల్ ట్వీట్ చేశారు. 19 ఎళ్ల తరువాత రెహమాన్ కమల్ కాంబినేషన్లో వస్తోంది. తెనాలి అనే సిన�
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం ‘2.0’ గతేడాది రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలయిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. తెలుగు వెర్షన్.. తమిళ వెర్షన్ కు నష్టాలు వచ్చినప్పటికీ ఓవరాల్ గా చూస్తే భారీ కలెక్షన్స్ వచ్చాయి. భారతదేశంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం హయ�
21 సంవత్సరాల క్రితం డైరెక్టర్ శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘ఇండియన్’. దీనికి కొనసాగింపుగా ‘ఇండియన్ 2’ను గతేడాది స్టార్ట్ చేశారు. కమల్ హాసన్ కూడా కొన్ని రోజులు షూటింగ్లో పాల్గొన్నాడు. అయితే బడ్జెట్ విషయంలో విభేదాలు రావడంతో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రాజెక్ట్ను నిలిపివేసింది
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా.. ప్రముఖ నటి రోహిణిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 2న చెన్నైలో ఇళయరాజా పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు శంకర్, సినీ నటుడు విక్రమ్ తదితరులు హాజరయ్యారు. వీరిద్దరూ స్టేజ్ పైకి ఎక్కి ఇళయ రాజా సంగీతం గురించి గొప్పగా �