తెలుగు వార్తలు » Director Nag Ashwin
మహానటి సినిమా మంచి విజయం సాధించడంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో ఓ సినిమా తీయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే.
బాహుబలి సిరీస్తో ప్రభాస్ రేంజ్ ఇంటర్నేషనల్ లెవల్కి వెళ్లింది. అందుకు తగ్గుట్టుగానే డార్లింగ్ చేసిన 'సాహో' పాన్ ఇండియా మూవీగా రిలీజయ్యింది. కానీ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో ఓ పీరియాడికల్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు ప్రభాస్. 'రాధేశ్యామ్' , 'ఓ డియర్' అనే టైటిళ్లు ఈ చిత్రానికి పరి
Tollywood : ‘మహానటి’..తెలుగులో వచ్చిన ఈ మూవీ భారత చలనచిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రాన్ని చెక్కిన తీరుకు తెలుగు జాతి యావత్తు సాహో అంది. మహానటి సావిత్రి జీవితంలోని అన్ని కోణాలను ఈ చిత్రంతో ఆవిష్కరించాడు డైరెక్టర్. ఈ మూవీకి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ గౌరవాలు లభించాయి. అయితే ఆ సినిమా విడుదలై
66వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో అట్టహాసంగా జరిగింది. విజ్ఞాన్భవన్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అవార్డులను ప్రదానం చేశారు. మహానటి చిత్రంలో అద్భుతమైన నటన కనబర్చిన కీర్తి సురేశ్ జాతీయ ఉత్తమనటి అవార్డును వెంకయ్య చేతులమీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి నిండైన చీరకట్టులో వచ్చిన కీర్తి వేదికపై ఉ�
ఒక్క హిట్ ఇచ్చారంటే చాలు.. ఆ దర్శకుడికి పేరు కొన్ని నెలల పాటు అందరి నోళ్లల్లో నానుతుంటుంది. ఇక ఆ దర్శకుడి నెక్ట్స్ సినిమా ఏంటి..? ఏ స్టార్ హీరోతో తీస్తాడు..? ఎలాంటి సినిమా తీస్తాడు..? ఇలా పలు ప్రశ్నలు వరుసగా వస్తుంటాయి. అంతేనా.. ఆ దర్శకుడు ఆ స్టార్ హీరోతో తీయబోతున్నాడు..? ఈ స్టార్ హీరోను డైరెక్ట్ చేయబోతున్నాడు..? అంటూ పుకార్లు క�
అలనాటి తార, ప్రముఖ నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా, వైజయంతీ మూవీస్ బ్యానర్పై నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బ్లాస్ట్ చేసింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తీ సురేశ్ నటించారు. ఆమె నటనకు గాను ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే.. ఈ రోజ�
అలనాటి దిగ్గజ నటి సావిత్రి జీవిత కథాధారంగా రూపొందించిన చిత్రం ‘మహానటి’. ఈ సినిమాలో హీరోయిన్ కీర్తీ సురేష్ సావిత్రిని మెప్పించేలా నటించింది. అయితే.. ఈ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. 22వ షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రంగా ఈ చిత్రం రికార్డులకెక్కింది. ఇంటర్నేషనల్ పనోరమ విభాగంలో ఈ సిని�