టాలీవుడ్ దర్శకనిర్మాత గుణశేఖర్ నిర్మిస్తున్న పౌరాణిక సినిమా శాకుంతలం. లేడి ఓరియెంటెడ్గా ఈ సినిమాలో హీరోయిన్ల విషయంలో ఎప్పుడూ ఏదో వార్త సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది.
అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన చిత్రం రుద్రమాదేవి బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఆ తర్వాత గుణశేఖర్ రానా, పూజా హెగ్డే కాంబీనేషన్లో హిరణ్యకశ్యప చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.
ఏంటి పైన హెడ్డింగ్ చూసి షాక్ అయ్యారా! నిజంగా అది నిజమే. అయినా.. ఎన్టీఆర్ని తిట్టే డైరెక్టర్లు కూడా ఉంటారా? అని ఆశ్చర్యపడకండి. అవును నిజంగానే ఎన్టీఆర్పై ఓ డైరెక్టర్ గట్టిగానే సీరియస్ అయ్యారు. దాంతో ఎన్టీఆర్ అలిగి.. షూటింగ్ మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయారు. పైకి అమాయక ముఖంతో కనిపిస్తాడు కానీ.. ఎన్టీఆర్ అంటే.. అల్లరికి చిరు�
రానా దగ్గుబాటి…హద్దుల్లేని నటుడు. స్టార్గా కంటే నటుడిగా తనని తాను ఆవిష్కరించుకునేందుకు నిత్యం ఆరాటపడుతుంటాడు. అందుకే అతను విభిన్న భాషలలో.. భిన్నమైన ప్రాజెక్టులు చేస్తూ ముందుకు సాగిపోతోన్నాడు. కేవలం హీరోగానే కాదు..పాత్రలో వైవిధ్యం ఉంటే చాలు సహయ నటుడిగా సైతం చెలరేగిపోతాడు. రానా సినిమా కోసం ఎంత కష్టపడతాడో బాహుబలి, ఎ�