దేశంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ( UPI ) లావాదేవీలు రికార్డు సృష్టించాయి. మే నెలలో యూపీఐ లావాదేవీలు రూ.10 లక్షల కోట్లు దాటాయి. ఈ ఏడాది మేలో UPI ప్లాట్ఫారమ్లో మొత్తం 595 కోట్ల లావాదేవీలు జరిగాయి..
కరోనా మహమ్మారి నుంచి దేశంలో డిజిటల్ లావాదేవీలు వేగంగా పెరిగాయి. దీనిలో చాలా ఉత్పత్తులను ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి ఆన్లైన్ మోడ్ ద్వారా చెల్లింపు చేయబడింది. అదే సమయంలో..
కొత్త నిబంధన ప్రకారం ఒక వ్యక్తి ఇప్పుడు గరిష్టంగా రూ. 200 మాత్రమే ఆఫ్లైన్ చెల్లింపు లావాదేవీలు చేయగలరు. ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఒక లావాదేవీకి రూ.200 మించకుండా..