దురాశ దు:ఖానికి చేటు. ఈ విషయం ఎవరూ ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. కానీ కొందరు మాత్రం రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవాలని కలలు కంటున్నారు. కలలతో ఆగిపోవడం లేదు
అసలు అక్కడ గుంతను ఎందుకు తవ్వారు..? వచ్చినవాళ్లు ఎవరు..? ఏదైనా బయటపడుతుందా..? తవ్వింది గుప్త నిధుల కోసమా..? లేక ఇంకేమైనా రీజన్ ఉందా..? ఇప్పుడే అవే ప్రశ్నలు ఆ జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Visakha Agency: విశాఖ ఏజెన్సీ అనగానే.. ప్రకృతి సోయగాలు, కొండలు, కోనలు గుర్తుకు వస్తాయి. అలాంటి రమణీయ ప్రాంతాల్లో తవ్వకాలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి.
స్పేస్ టూరిజంతో ఆకాశానికి నిచ్చెన వేస్తున్న వేళ మనిషి పాతాళంలోకీ తొంగి చూస్తున్నాడా ? అంటే.. అవుననే చెప్పాలి.. పెరుగుతున్న గుప్తనిధుల తవ్వకాలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది.
మనషుల్లో మానవత్వం మరుగునపడుతోంది. రానురాను మరి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. కనీసం పసిపిల్లలపైనా కూడా కనికరం చూపడంలేదు. డయేరియాతో చనిపోయిన నాలుగు నెలల బాలుడు.. కరోనా సోకి మరణించాడంటూ అంత్యక్రియులు జరిపేందుకు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న ఓ అధికారి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. రాజస్థాన్ భిల్వ�