తెలుగు వార్తలు » died
హైదరాబాద్ మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. యాసీన్ హోటల్ ఎదురుగా చాంద్ అనే 17 సంవత్సరాల..
MLC Challa Ramakrishnareddy : వైసీపీ నేత, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్నుముశారు. కొన్నిరోజుల క్రితం కరోనా బారిన
వరంగల్ జిల్లాలో బైక్ చెట్టును ఢీకొని ఇద్దరు మృతి చెందగా, హైదరాబాద్లో మెట్రో ఫిల్లర్ను ఢీకొని ఓ పాఫ్ట్వేర్ ఉద్యోగి బలయ్యాడు.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పులిగుండాలలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ముగ్గురు యువకులు మృతి చెందారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పాతబస్తీ టప్పచబుత్ర కి చెందిన మొహమ్మద్ మొయిజ్ ఉద్దీన్..
కరోనా మహమ్మారి సామాన్య ప్రజల తర్వాత ఎక్కువగా ప్రజలతో మమేకం అయ్యే రాజకీయ నాయకులను ఎక్కువగా
ఆంధ్రా ఒడిశా సరిహద్దు మరోసారి తుపాకీ పేలుళ్ళ మోతతో మారుమోగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులతో హోరెత్తింది...
తేనెటీగలు దాడి చెయ్యడంతో 25 ముగ జీవాలు చనిపోయిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కల్లురు మండలం రేమడూరు గ్రామంలోని..
భోపాల్ విషవాయువు నుంచి బయటపడినా కరోనా మాత్రం కనికరించలేదు. విషవాయువు బాధితులను కరోనా మహమ్మారి కబళించిందని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ బీజేపీ అభ్యర్థి స్వామినాథన్ స్టేజ్ మీదే మైకును వదిలేసి కుప్పకూలిపోయి హఠాన్మరణం చెందారు. కేరళలోని కొల్లాం జిల్లాలో నెలకొన్న ఈ హఠాత్ పరిణామంతో స్థానికంగా విషాదచాయలు అలముకున్నాయి. సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొల్లాంలో పోటీ చేస్తున్నారు బీజేపీ నేత విశ్వనాథన్. ప్రచారంలో భాగంగా అప్పటికే పలు ప�