Dhulipalla Narendra Kumar: అక్రమ మైనింగ్పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరు జిల్లాలోని సుద్దపల్లి క్వారీల దగ్గర ఆందోళన చేపట్టారు.
TDP Leader Dhulipalla Narendra Kumar: టీడీపీ సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటీసులు పంపింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్
సంగం డెయిరీ కేసులో అరెస్టయిన ధూళిపాళ్ల నరేంద్రను కస్టడీకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ధూళిపాళ్లను అదుపులోకి తీసుకున్నారు.