Dhulipalla Narendra Kumar: అక్రమ మైనింగ్పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరు జిల్లాలోని సుద్దపల్లి క్వారీల దగ్గర ఆందోళన చేపట్టారు.
TDP Leader Dhulipalla Narendra Kumar: టీడీపీ సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటీసులు పంపింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్
డ్రగ్స్.. డ్రగ్స్.. డ్రగ్స్.. యావత్ దేశాన్నే డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తాలిబన్స్ టు తాడేపల్లి అంటూ
నరేంద్రది రాజకీయ చరిత్ర గల కుటుంబమని, ఒకే నియోజకవర్గం నుండి పోటీ చేస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు..
మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై మరో కేసు నమోదు అయ్యింది. సంగం డెయిరీ వ్యవహారంలో ఆయన ఇటీవలే బెయిల్ పై విడుదల అయ్యారు.
సంగం డెయిరీ అక్రమాల కేసులో అరెస్టైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది.
Sangam Dairy: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై ఏసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. సంగం డెయిరీ ఆధ్వర్యంలో అనేక ఆర్థిక పాలనా పరమైన అవకతవకలు జరిగాయని ఏసీబీ పేర్కొంది.
Dhulipalla : మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత దూళిపాళ్ల అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ లో అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం మొదలైంది. కక్ష సాధింపుల్లో భాగంగా అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తే..
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అధికారుల తీరుపై తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారలు అదుపులోకి తీసుకున్నారు.