Dhulipalla Narendra Kumar: అక్రమ మైనింగ్పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరు జిల్లాలోని సుద్దపల్లి క్వారీల దగ్గర ఆందోళన చేపట్టారు.
Dhulipalla : మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత దూళిపాళ్ల అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ లో అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం మొదలైంది. కక్ష సాధింపుల్లో భాగంగా అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తే..