India Vs England: ధోనీతో పాటు అతని భార్య సాక్షి కూడా లండన్ చేరుకున్నారు. ఇంగ్లండ్తో టీమిండియా టెస్ట్ సిరీస్లోని చివరి మ్యాచ్ జరుగుతున్న సందర్భంలోనే అక్కడి చేరుకోవడం.. కాస్త ఆసక్తిని కలిగిస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోనీ అద్భుత బ్యాట్స్మాన్గా మరోసారి రాణించాడు. గురువారం ముంబైతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ధోనీ చివరి ఓవర్లో 16 రన్స్ చేసి చెన్నై జట్టుకు విజయాన్ని అందించాడు.
మహేంద్ర సింగ్ ధోని గురించి టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ కీలక ప్రకటన చేశాడు. ధోనీకి ఎప్పుడైనా, ఏదైనా అవసరమైతే, అతని పక్కన నిలబడే మొదటి వ్యక్తి నేనే. అతను భారత క్రికెట్కు ఏం చేశాడో నాకు తెలుసంటూ..
క్రికెట్ లో తనకుంటూ ప్రత్యేక చరిత్ర సృష్టించుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS.Dhoni) క్రేజ్ మామూలుగా లేదు. అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైన ఐపీఎల్ ద్వారా ప్రేక్షకులకు..