వేగంగా వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇట్టిగట్టి వద్ద ట్రావెల్స్ వ్యాన్ ను టిప్పర్ వ్యాన్ వెనుక నుంచి ధీ కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది మృతి...
భారత్లో కోవిద్-19 వేగంగా విస్తరిస్తోంది. దీని కట్టడికోసం సామజిక దూరం పాటించడం తప్పనిసరి. అందుకే లాక్ డౌన్ కూడా పొడిగించారు. ఈ పరిస్థితుల్లో 'నాకు అవసరమైన మందులు బెంగళూరులోనే దొరుకుతాయి.
అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న 52 ఏళ్ల వ్యక్తిని ఆదివారం బాధితుడి బంధువు పొడిచి చంపాడు. ధార్వాడ్ లోని నావల్గుండ్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. బసవేశ్వర్ నగర్ పట్టణానికి చెందిన 11 ఏళ్ల బాలికపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు నదాఫ్. శనివారం సాయంత్రం, బాధితురాలి తండ్రి, బంధువులు నదాఫ్ పై నావల్గండ్ సర్కిల్ పోలీస్ స్టేషన
మన ఇంటి ముందు కావ్.. కావ్.. అని అరుస్తూంటే.. ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారు అనుకుంటాం.. అలాగే.. పిండాలు పెట్టినప్పుడు కాకులను పిలుస్తూంటాం.. కదా.. ఇప్పుడు ఈ కాకుల గోలేంటిరా బాబు.. అనుకుంటున్నారా.. కాకులు సాధారణంగా నల్లగానే ఉంటాయి. దాదాపు ఆ రంగులోనే.. ఉన్నవి.. మనము చూసి ఉంటాం. అలా అనుకుంటే.. మనం పప్పులో కాలేసినట్టే. కాకులు తెల్లగా కూ�
కర్ణాటక మున్సిపల్ శాఖ మంత్రి సీఎస్ శివల్లి(58) గుండెపోటుతో మరణించారు. తీవ్రమైన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ధార్వాడ్లో కొంతమంది ప్రజలతో మాట్లాడుతుండగా అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే అయనను హుబ్బల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొం
కర్ణాటకలోని ధార్వాడ్లో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. కమలేశ్వర్నగర్లో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద దాదాపు వంద మంది వరకు చిక్కుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షిం�