తూర్పుగోదావరి జిల్లాలోని కచ్చులూరు వద్ద లాంచీ ప్రమాదం జరిగి 20 రోజులవుతుంది. లాంచీని పైకి తీసేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. మరోవైపు మృతదేహాలు దొరకనివారికి వారి కుటుంబీకులు కర్మకాండలు చేస్తున్నారు. మరికొందరు తమవారిని చివరిచూపు దొరుకుతుందేమో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ గల్లైంతన 15 మంది మృతదేహాల జాడలేదు. ఈ
గోదావరిలో జరిగిన బోటు ప్రమాదం ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అలజడులు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ ఘటనలో 36మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. 26మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇంకా 16మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని చెబుతున్నారు. బోటు కింద వారు చిక్కుకుపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోటును బయటకు తీసేందుకు ఎన్ని ప్రయత్నాలు చే�
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోటు ప్రమాదంలో 26 మంది ప్రాణాలు కాపాడిన స్థానికులకు ఒక్కొక్కరికీ రూ.25 వేల చొప్పున ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి కన్నబాబు వెల్లడించారు. కాగా ఈ ప్రమాద ఘటనలో గల్లంతైన 14 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని మంత్రి తెలిపారు. బోటును వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నామని..ఘటనాస్థలిలో ప్రతి�
తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు గోదావరిలో మునిగిపోయిన లాంచీ విషయంలో కొత్త ట్విస్ట్. కచ్చులూరులో ప్రమాదానికి గురైన బోటును వెలికి తీస్తామంటూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ను కాకినాడకు చెందిన శ్రీనివాస్ బృందం కలిసింది. కలెక్టర్ సూచన మేరకు కచ్చులూరులో ప్రమాదానికి గురైన బోటు ప్రదేశాన్ని పరిశీలించారు. నదిలో నుంచి బోట
గోదావరి లాంచీ ప్రమాదంలో మృతి చెందిన బాధితుల కుటుంబాలకు మరో 10 లక్షలు బీమా సొమ్ము దక్కనుంది. ప్రభుత్వ సాయానికి అదనంగా రూ.10లక్షల బీమాను కల్పిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అర్బన్ ఎస్పీ షిమోషీ బాజ్పాయ్తో కలిసి ఆయన మాట్లాడారు. న్యూ ఇండియా అస్
గోదావరి బోటు ప్రమాద దుర్ఘటనలో ఎనిమిదో రోజు ఒక్క మృతదేహమే లభ్యమైంది. సింగనపల్లి వద్ద మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది ఒడ్డుకు చేర్చారు. ఆదివారం ఉదయం దేవీపట్నం నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. అయితే ఆ మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉంది. నిన్న లభ్యమైన ఐదేళ్ల బాలిక కుశాలి మృతదేహాన్ని
కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాద ఘటనపై మాజీ మంత్రి హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ ని టార్గెట్ చేస్తూ హర్ష కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కొత్త రచ్చ మొదలైంది. ఇప్పటివరకు బోటు ప్రమాద ఘటన జరిగిన సమయంలో బోటులో 73 మంది ప్రయాణికులు ఉన్నారు అని అధికారులు చెప్తే, హర్షకుమార్ ప్రమాద సమయంలో బోటులో 93 �
గోదావరి నదిలో ఆదివారం నాడు జరిగిన పడవ ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడు, బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ప్రభావతి, అచ్యుతామణి పేరిట బోటు రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్… వెంకటరమణను మీడియా ముంద�