బెజవాడ రాజకీయం వేడెక్కింది. వంగవీటి రాధాపై రెక్కీ అంశం కీలక మలుపు తిరిగింది. తనకు గన్మెన్లు అవసరం లేదని పంపించివేశారు రాధా.
ఏపీలో పంచాయతీ ఎన్నికలు కాక రేపుతున్నాయి. అధికార ప్రతిపక్షాల నేతలు మాటల యుద్ధం దాటి చేతల దాకా వెళ్తున్నారు. ఇంతకాలం పరస్పరం..
బెజవాడ వైసీపీలో ఫ్లెక్సీల రగడ నెలకుంది. తూర్పు నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య కోల్డ్ వార్ కాస్తా..ఇప్పుడు ప్లెక్సీలు చించుకునేవరకు వచ్చింది.
విజయవాడలోని కరకట్ట ప్రాంతాల ప్రజల కష్టాలు ఇకపై తొలగిపోనున్నాయి. కృష్ణా నది కట్ట వెంట రిటైనింగ్ గోడను పూర్తి చేయడానికి ఆంధ్ర ప్రభుత్వం సోమవారం 122. 90 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. కృష్ణా నది వెంబడి ఉన్న నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వరదలు రాకుండా ఉండటానికి ఎప్పట్నుంచో ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం ప్రపోజల్లో ఉంది. గతేడాది
వల్లభనేని వంశీ.. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్టాపిక్గా మారారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై, నారా లోకేశ్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారాయన. గురువారం టీవీ9 బిగ్ డిబేట్లో టీడీపీ నేత రాజేంద్రప్రసాద్పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయ్యప్ప మాలలో ఉండి ఇంత పచ్చిగా మాట్లాడతారా అంటూ టీడీపీ నేతలు కౌంట�
చంద్రబాబునాయుడు, దేవినేని ఉమాను టార్గెట్ చేస్తూ ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను లాక్కుని జగన్ను తిట్టించినప్పుడు లేని పైశాచిక ఆనందం ఇప్పుడెందుకని నిలదీశారు. చంద్రబాబులా ఎవరికీ జగన్ కండువాలను కప్పలేదన్న నాని.. స్వతహాగా వారే వచ్చారని గుర్తుచేశారు. సన్నబి
కృష్ణాతీరంలో ఒక్కసారి రాజకీయ కలకలం రేగింది. క్షణాల వ్యవధిలోనే ఇద్దరు నేతలు తెలుగుదేశానికి షాకిచ్చారు. ఒకరు విమర్శలు జోలికి పోకుండా వైసీపీ కండువా కప్పేసుకున్నారు. మరొకరు మాత్రం అధినేతను, ఆయన తనయుడిని ఓ రేంజ్లో తిట్టి మరీ… అధికార పార్టీకి జై కొట్టారు. వల్లభనేని వంశీ నిర్ణయంతో ఏపీ రాజకీయంలో ఎలాంటి మార్పు రాబోతోంది �
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు వైసీపీ మంచి జోష్తో ముందకు సాగుతుంటే, టీడీపీ మాత్రం ఎన్నడూ ఊహించని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా బీజేపీ, వైసీపీల వైపు క్యూ కడుతున్నారు. తాజాగా దివంగత దేవినేని నెహ్రూ తనయుడు అవినాశ్ వైసీపీ తీర్థం పు�
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు షాక్ల మీద షాక్లు పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు ఆ పార్టీని వీడి మరో పార్టీ కండువాను కప్పుకున్నారు. అయితే ఆ వలసలు ఇప్పట్లో ఆగేలా లేవు. ఇప్పటికీ కొంతమంది టీడీపీ లీడర్లు వేరే పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక తాజాగా మాజీ మంత్రి ద�
కృష్ణా జిల్లాలోని మాజీ సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు నివాసంపైకి డ్రోన్లు ఉపయోగించిన ప్రైవేటు వ్యక్తులు. వారిని గుర్తించి పట్టుకున్న స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. హుటాహుటిన మాజీ సీఎం నివాసం వద్దకు చేరుకున్న దేవినేని అవినాష్, ఇతర నాయకులు. డ్రోన్లు ఉపయోగించి రహస్యంగా వీడియో చ