పంజాబ్ లో ఓ బీజేపీ నేతకు చెందిన పొలాన్ని రైతులు నాశనం చేశారు. వివాదాస్పద రైతు చట్టాలు మూడింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న వీరు ఇలా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అమెరికాలోని హూస్టన్ లో ఓ టీచరమ్మ కారును నల్ల ఎలుగు ఒకటి నాశనం చేసేసింది. అది చేసిన నిర్వాకానికి ఆమె లబోదిబో మంటోంది. నా కారు రిపేర్ కి ఎంత ఖర్చు పెట్టాలో, ఏమిటోనంటూ తెగ వర్రీ అవుతోంది...
రైతు చట్టాలకు నిరసనగా పంజాబ్, హర్యానా రైతుల ఆందోళన ఉధృతమవుతోంది. ట్రాక్టర్లపైనా, కాలినడకన వేలాది రైతులు గురువారం ఉదయం హర్యానా సరిహద్దులకు చేరుకున్నారు.
సౌత్ చైనా సీ (చైనాకు దక్షిణ దిశగా ఉన్న సముద్ర ప్రాంతం) దిశగా రెండు అమెరికన్ విమానాలను తాము చూశామని, వాటిని విమాన విధ్వంసక క్షిపణులతో పేల్చివేస్తామని చైనా హెచ్ఛరించింది. ' మా వద్ద డీఎఫ్-21 డీ, డీ-ఎఫ్-26 వంటి..
మిడతల దండుతో ముప్పు ముంచుకురానుందని, బీ కేర్ ఫుల్ అని హెచ్ఛరిస్తోంది హర్యానా ప్రభుత్వం ! గుర్ గావ్, మహేంద్ర గడ్ వంటి జిల్లాల్లో అప్పుడే ఈ బెడద ప్రారంభమైందని, దీని నివారణకు ప్రజలు తమ ఇళ్ల కిటికీలను..
ఓవైపు దేశం కరోనా వైరస్ తో అల్లాడుతుండగా, మరోవైపు లక్షల సంఖ్యలో వస్తున్న మిడతల దండుతో ప్రమాదం ముంచుకొస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో రైతులకు ఇవి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ సంపతిని కలిగిన అమెరికా మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. తన అమ్ముల పొదలో నూతన సాంకేతిక పరిజ్జానంతో రూపొందించిన కొత్త ఆయుధాన్ని చేర్చకుంది. కొత్త హై-ఎనర్జీ లేజర్ ఆయుధాన్ని విజయవంతంగా ప్రయోగించింది. అత్యాధునిక లేజర్ వెపన్ ను సక్సెస్ ఫుల్ గా టెస్ట్ చేసినట్లు అమెరికా ప్రకటించింది. �
కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఇది భారత రాజ్యాంగాన్ని దెబ్బ తీసేదని, ఈ బిల్లును సమర్థించేవారెవరైనా మన రాజ్యాంగానికి తూట్లు పొడిచేవారేనని ఆయన ట్వీట్ చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించి�