తెలుగు అకాడమీలో 64.5కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్ధారించారు. అకాడమీలో అందరి పాత్ర ఉందని తేలింది. ఈ భారీ స్కాంలో నిధులను మళ్లించడమే కాకుండా.. ఆ సొమ్ములతో స్థిరాస్తును కొనుగోలు చేసినట్లు గుర్తించారు ఈడీ అధికారులు.
Channel No. 1459
Channel No. 905
Channel No. 722
Channel No. 1667
Channel No. 176