తెలుగు వార్తలు » Dengue Virus
డెంగీ..ప్రస్తుతం ఈ వ్యాధి దేశవ్యాప్తంగా ఎంతో ప్రమాదకరంగా తయారైంది. ముఖ్యంగా డెంగీ తెలుగు రాష్ట్రాలపై పగబట్టింది. ఇటీవలే ఖమ్మంలో డెంగీతో.. మహిళా జడ్జి తనువు చాలించగా..కరీంనగర్ జిల్లాలో ఓ కుటుంబాన్నే ఈ మాయదారి రోగం కబళించింది. ఏడాదికి..ఏడాదికి డెంగీ మరణాల సంఖ్య పెరిగిపోతుండటంతో..ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఇటీవల తెల
తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ ఫీవర్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పసిబిడ్డల నుంచి పండు ముసలి వరకు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. విషజ్వరాలు విజృంభిస్తుండటంతో ఆసుపత్రలన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణలో డెంగ్యూ ఫీవర్ పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో పారిశుద్ధ్యం పై అవగాహన తీసుకువచ్చేందుకు డెంగ్యూ పై టీవ�