తెలుగు వార్తలు » denduluru mla
అసలే కుదేలవుతున్న తెలుగుదేశం పార్టీలో ఓడిన నేతలు ఒక్కరొక్కరే అఙ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుకు లేఖరాసిన తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అఙ్ఞాతంలోకి వెళ్ళిపోగా.. విశాఖతీరంలో గంటా రాజకీయం గుట్టుగానే సాగుతోంది. ఇంతలో మరో నేత అఙ్ఞాతంలోకి వెళ్ళిపోవడం తెలుగుదే�