వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఏపీ సీఎంగా.. అధికారం చేపట్టినుంచీ.. అక్రమకట్టడాలపై సీరియస్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో.. అక్రమ కట్టడంగా భావించిన ‘ప్రజావేదిక’ను కూల్చివేశారు. అలాగే.. చంద్రబాబు ఇంటిపై కూడా గత కొన్ని రోజులుగా.. రచ్చ జరుగుతోంది. ఈ సందర్భంలో.. మరోసారి చంద్రబాబు ఇంటికి సీర్డీఏ నోటీసులు పంపించింది. కరకట్ట వివాదం మరో మలు�