ప్రజాస్వామ్యంపై వర్చువల్ సమ్మిట్కు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ పిలుపునిచ్చారు. డిసెంబరు 9-10 వరకు జరిగే ఈ సదస్సులో దాదాపు 110 దేశాలు పాల్గొననున్నాయి. కాగా, ఈ సమ్మిట్ కోసం చైనాను ఆహ్వానించలేదు.
అమెరికా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు యత్నిస్తానని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వైట్ హౌస్ ను తాము మళ్ళీ దక్కించుకుంటామని, అలాగే సెనేట్ ని కూడా స్వాధీనం చేసుకుంటామని ఆయన చెప్పారు.
PM Narendra Modi: భారత న్యాయవ్యవస్థ ఎల్లప్పుడూ ప్రజల హక్కుల కోసం, జాతీయ ప్రయోజనాల కోసం నిలబడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని అవలంభిస్తూ..
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకపడ్డారు. జమ్మూ కాశ్మీర్ లో గత ఏడాది నుంచి వందలాది రాజకీయ నాయకులను నిర్బంధంలో ఉంచారని..
ప్రధాని నరేంద్రమోడీ, బెంగాల్ సీఎం మమత బెనర్జీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజకీయ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణల వరకూ చేరుతోన్నాయి. బెంగాల్లో మమతా ప్రభుత్వం వసూళ్ల దందాకు పాల్పడుతోందని ప్రధాని మోదీ ఘాటు విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన దీదీ ‘ప్రజాస్వామ్యంతోనే మోదీ చెంప పగలగొట్టాలని ఉందని’ ఘాటు వ్యాఖ్యలు చేశార
న్యూఢిల్లీ: భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి అరుదైన గౌరవం లభించింది. ఐక్యరాజ్య సమితిలోని యూనివర్శిటీ ఆఫ్ పీస్ ఆయనకు గౌరవ డాక్టరేట్ను అందించింది. కోస్టారికా రాజధాని శాన్జోస్లో శుక్రవారం యూనివర్సిటీ డీన్ చేతుల మీదుగా వెంకయ్య ఈ డాక్టరేట్ను అందుకున్నారు. చట్టబద్దపాలన, ప్రజాస్వామ్యం, అభివృద్ధి విషయాల్లో ఆయన చేస