ఒక్కో చేప అయిదు కిలోలకు పైగా ఉంది. వీటిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు మరో రెండు బోట్లలో మత్సకారులు వెళ్లి మూడు బోట్లలో తీసుకు వచ్చారు. వీటిని ఒడ్డుకు తీసుకొచ్చి బహిరంగ వేలం నిర్వహించగా వ్యాపారులు కొనుగోలు చేసెందుకు పోటీపడ్డారు.
తాజ్ మహల్లో హిందూ విగ్రహాల ఉనికిని తనిఖీ చేసేందుకు మూసి ఉన్న 20 గదులను తెరిచేందుకు భారత పురావస్తు శాఖ ASIని ఆదేశించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య జిల్లా బీజేపీ మీడియా
Egg Price Hike: ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. ఈ పాట మనం అందరం ఏన్నో సార్లు వినుంటాం. అయితే.. ప్రస్తుతం ప్రజల పరిస్థితి అలానే మారింది. కరోనా కాలంలో
Indian Railways: కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న నేపధ్యంలో రైలు ప్రయాణాలకు ప్రజలు దూరంగా ఉంటున్నారు. అత్యవసరం అయితే, తప్ప ప్రయాణాలకు ముందుకు రావడం లేదు.
కోవిడ్ రోగుల చికిత్సలో వాడే రెమిడెసివిర్ మెడిసిన్ ఉత్పత్తి 10 రెట్లు పెరిగిన దృష్ట్యా రాష్ట్రాలకు దీని కేటాయింపును నిలిపివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. డిమాండుకు మించి సప్లయ్ ఎక్కువగా ఉన్నందున...
యూపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో డ్యూటీ సందర్భంగా మరణించిన టీచర్లు, వర్కర్ల కుటుంబాలకు పరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ యూపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బడ్జెట్లో లైసెన్స్ ఫీజులను తగ్గించాలని, జీఎస్టీని రద్దు చేయాలని టెలికాం కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. బడ్జెట్లో...
ఫిబ్రవరి 1 న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ను సమర్పించనున్నారు. కరోనా వైరస్ పరిస్థితి కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ దాదాపు కుంటుపడింది..
పంజాబ్ లో తన చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కి రైతుల నిరసన సెగ తప్పలేదు. గుడ్ లక్ జెర్రీ అనే పంజాబీ సినిమాలో నటిస్తోంది జాన్వి..
కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష పదవికి అంజన్ కుమార్ యాదవ్ రాజీనామా చేశారు. "ఇప్పటివరకూ కాంగ్రెస్ గ్రేటర్ అధ్యక్షుడ్ని నేనే.. కాకపోతే నాకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు...