Delhi Covid-19 Cases: దేశ రాజధాని ఢిల్లీని మరోసారి కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. స్కూల్స్లో కరోనా బీభత్సం సృష్టించింది. కరోనా సోకి 53 మంది విద్యార్థులు ఆసుపత్రుల్లో చేరారు. అవసరమైతే స్కూల్స్
Delhi Schools: ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా దాదాపు నెల రోజుల పాటు మూసిఉన్న పాఠశాలలను తెరిచేందుకు ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో గాలి నాణ్యత పెరుగుతున్న..
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది కరోనా వైరస్.. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ నలుమూలలకి వ్యాపించి ప్రజలను భయబ్రాంతులకి గురి చేస్తుంది. ఇప్పుడు ప్రపంచమంతా షేక్ హ్యాండ్ మానేసి సంస్కారంగా నమస్కారం
కరోనా వైరస్ ప్రపంచాన్ని కమ్మేస్తోంది... ప్రపంచ దేశాలన్నీ హడలిపోతున్నాయి.. ఈ మహమ్మారిని ఎలా కట్టడి చేయాలో తెలియక తల్లడిల్లిపోతున్నాయి... మనదేశంలోనూ కాలిడిన కరోనా ఇప్పటికే ఒకరిని బలి తీసుకుంది
కరోనావైరస్ ధాటికి ప్రపంచం గజగజలాడుతోంది. చైనాలో మొదలైన వైరస్ అన్ని ఖండాలకూ విస్తరించింది. తాజాగా శుక్రవారం మరో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్లో కోవిద్ బాధితుల సంఖ్య 80కి చేరుకుంది.
కరోనావైరస్ ధాటికి ప్రపంచం గజగజలాడుతోంది. చైనాలో మొదలైన వైరస్ అన్ని ఖండాలకూ విస్తరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 సినిమాహాళ్లను మూసివేయాలని ఆదేశించింది.