తెలుగు వార్తలు » delhi polls
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి గెలుపుతో హ్యాట్రిక్ సాధించింది. గతంలో ఆప్ స్థానంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. అయితే ఈ సారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క సీటును కూడా సాధించలేకపోయింది. పార్టీ ఘోరంగా ఓడిపోవడంపై ఆ పార్టీ సీనియర్లు మండిపడుతున్న�
ఢిల్లీలో ఘన విజయం సాధించిన ఆప్కు దేశ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆప్ అధినేత.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. వరుసగా మూడు సార్లు ఢిల్లీ పీఠంపై పైచేయి సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్కు సోషల్ మీడియా వేదికగా పలువురు రాజకీయ నాయకులు.. శుభాకాంక్షలు తెల్పుతున్నారు. ప్రధాని
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ తన సత్తా చాటింది. వరుసగా మూడు సార్లు గెలిచి.. హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 62 స్థానాల్లో గెలిచి.. తిరుగులేని పార్టీగా అవతరించింది. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్కు దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ మాజీ సీఎం, టీడీ
దేశ రాజధాని ఢిల్లీలో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. మరి కొద్ది గంటల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి. 70 స్థానాలకు ఒకే విడతలో జరగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈసీ. 13వేల 750 కేంద్రాల్లో ఓటింగ్కు సన్నాహాలు చేశారు అధికారులు. 380 పోలింగ్ కేంద్రాలను మహిళలు, 11సెంటర్లను దివ్యాంగులు నిర్వహించేలా ఏర్పాట్లు చే
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఎన్నికల సంఘం (ఈసీ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఉగ్రవాదులకు బిర్యానీ అందిస్తున్నారంటూ యోగి చేసిన వ్యాఖ్యలకు గాను ఈ నోటీసులిచ్చింది. ఫిబ్రవరి 8 జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమలు చేసిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలను ఉల్లంఘించారని ఈ సీ పేర్కొంది. శుక్రవారం సాయంత్రం
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీనే విజయఢంకా మోగించబోతోందని చెబుతోంది సీ-ఓటర్ సర్వే. గతంలో రికార్డు స్థాయిలో 67 సీట్లు సాధించి, అయిదేళ్ళు పాలించిన అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ సీఎం సీటును అధిరోహించబోతున్నారని చాటింది ఈ సర్వే. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా.. గత ఎన్నికల్లో 67 సీట్లలో ఆమ్ ఆద్మీ ప
రాజకీయాలన్నాక అవినీతి ఆరోపణలు షరామామూలే. కానీ ప్రధాని నరేంద్ర మోదీపై ఇప్పటి వరకు వచ్చిన అవినీతి ఆరోపణలు ఎక్కువగా ప్రజల్లో విశ్వసనీయతను పొందలేకపోయాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాఫెల్ యుద్ద విమానాల కోనుగోలులో చౌకీ దార్ చోర్ హై అంటూ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలికి బలపం కట్టుకుని మరీ దేశమం