తెలుగు వార్తలు » delhi nizamuddin
సరిగ్గా ఆరు మాసాల క్రితం యూపీకి చెందిన ఓ యువకుడు మతం మార్చుకున్నాడు. అతడు ఉన్న మతం నుంచి ఇస్లాంని స్వీకరించి ముస్లింగా మారాడు. అతనిది యూపీలోని సంత్ కబీర్ నగర్ జిల్లా దుధారా పీఎస్ ప్రాంతం. అయితే మతం మార్చుకున్న నేపథ్యంలో.. అతడిని అక్కడి ముస్లిం మతపెద్దలు.. గత నెలలో ఢిల్లీ నిజాముద్దీన్లోని మర్కజ్లో జరిగిన సమావేశాలకు �
ఢిల్లీ మర్కజ్ నిజాముద్దీన్ సమావేశాలకు వెళ్లిన వారిలో చాలా మందికి కరోనా వైరస్ సోకినట్లుగా తేలటంతో ప్రభుత్వాలు మరింత అప్రమత్తమయ్యాయి. కేవలం ఒక్క చిత్తూరు జిల్లా నుంచే 40 మంది ..
కరోనా విలయతాండవం చేస్తోంది. లాక్డౌన్ను పకడ్బందీగా అమలవుతున్నప్పటికీ తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలో ..