2040 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక, ఆర్థిక, రాజకీయ శక్తిగా అవతరించనుందని యోగా గురు రామ్దేవ్ బాబా(Ramdev Baba) అన్నారు. న్యూఢిల్లీలో TV9 నెట్వర్క్(Tv9 Network) నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్...
సాధారణంగా విమానాలు సమయపాలన కచ్చితంగా పాటిస్తాయి. ప్రయాణికులకు బోర్డింగ్ పాస్ ఇవ్వడం, వారిని ఫ్లైట్ లోకి ఎక్కించడం వంటివి నిర్ణీత సమయానికి జరిగిపోతుంటాయి. ఆలస్యంగా వచ్చిన ప్రయాణికుల...
సమాజంలో మానవ విలువలు నానాటికీ దిగజారిపోతున్నాయి. మానవత్వం మరిచి కొందరు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా దిల్లీలో జరిగిన ఓ ఘటన విస్తుపరుస్తోంది. వయసు భేదం మరిచిన..
పెళ్ళికి నిరాకరించాడని ఓ ప్రియుడిపై ప్రియురాలు యాసిడ్ దాడి చేసింది. ఈ ఘటన ఢిల్లీలోని వికాస్పురిలో జూన్ 11న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే వికాస్పురిలో ఉంటున్న ఇద్దరు ప్రేమికులు.. ఒకరిని ఒకరు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఏమి జరిగిందో ఏమో తెలియదు గానీ ఇటీవల ప్రియుడు.. మనం ఇద్దరం విడ�