తాలిబన్ల దూకుడుతో ఉద్రిక్త పరిస్థితుల్లో కొనసాగుతున్న ఆఫ్ఘనిస్తాన్ కు తమను పంపాలంటూ ఇండో-టిబెటన్ బార్డర్ ఫోర్స్ కు చెందిన 30 మంది జవాన్లు దాఖలు చేసిన పిటిషన్ ని ఢిల్లీహైకోర్టు తిరస్కరించింది.
సెంట్రల్ విస్తా ప్రాజెక్టు పనులను అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రదీప్ కుమార్ యాదవ్ అనే యాక్టివిస్ట్ సుప్రీంకోర్టుకెక్కారు. ఈ కోవిద్ పాండమిక్ సమయంలో..ముఖ్యంగా దేశమంతా...
ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరా చేసేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సాధ్యమైనంతగా కృషి చేస్తున్నాయని, అలాంటప్పుడు కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు అధికారులను జైల్లోపెడతామనడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ఆక్సిజన్ సరఫరాపై ఢిల్లీ హైకోర్టు కేంద్రంపై మళ్ళీ నిప్పులు చెరిగింది. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీరలేదని, ఈ ప్రాణవాయువు పంపిణీలో మీకన్నా ఐఐటీలు, ఐఐఎంఎస్ సంస్థలు బాగా పని చేస్తాయని పేర్కొంది...
ఢిల్లీలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు సరైన చర్యలు తీసుకోలేదంటూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం కేంద్రానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మీపై కోర్టు ధిక్కార ప్రొసీడింగ్స్ ఎందుకు చేపట్టరాదో...
ఢిల్లీ నగరానికి ఎట్టి పరిస్థితుల్లోనూ 490 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ని కేటాయించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. లేదా కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
నగరంలోని ఫైవ్ స్టార్ హోటల్ లో కోవిడ్ సౌకర్యాలను తాము కోరలేదని డిల్లీ హైకోర్టు ప్రభుత్వానికి తెలిపింది. హోటల్ అశోకాలో తమకు 100 గదులను కేటాయించాలన్న నిర్ణయాన్ని...
దేశంలో పెరిగిపోతున్న కోవిడ్ కేసులు, ఆందోళన కలిగిస్తున్న ఆక్సిజన్ కొరత పై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇది వేవ్ కాదని, సునామీ అని పేర్కొంది. మనం దీన్ని వేవ్ అంటున్నాం, కానీ నిజానికి ఇది సునామీ అని వ్యాఖ్యానించింది.
ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత తీవ్రమవుతోంది. కరోనా రోగుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండటం, బెడ్ల కొరతతో బాటు ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత మరికొన్ని గంటలకు మించి ఉండబోదని...