దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. తొమ్మిది నెలల తర్వాత తొలిసారిగా వందలోపే కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఏప్రిల్ తర్వాత హస్తినలో 100 కంటే తక్కువ కోవిడ్ -19 కేసులను......
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కేసులు అదుపులోకి వస్తుండగా.. గడిచిన 24 గంటల్లో మళ్లీ కేసుల సంఖ్య పెరిగింది. తాజాగా కొత్తగా మరో1299 కరోనా పాజిటివ్ కేసులు..
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసులు తగ్గుముఖం పట్టినట్లు కన్పిస్తున్న మరుసటి రోజే.. అకస్మాత్తుగా మళ్లీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో..
దేశ రాజధానిలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. గత కొద్ది రోజులుగా రోజుకు వెయ్యి వరకు కేసులు నమోదవుతున్నాయి. గతంలో వచ్చిన కేసులను పోల్చితే ఇది చాలా తక్కువ అని అధికారులు..
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. గత కొద్ది రోజులుగా రోజు నమోదవుతున్న కేసుల సంఖ్య గతంలోకంటే ఇప్పుడు అదుపులోకి వచ్చినట్లు గణాంకాలు తెల్పుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా..
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత.. దేశంలో నమోదవుతున్న కేసులు ఢిల్లీలోనే నమోదవ్వడం గమనార్హం. రోజురోజుకు పెరుగుతున్న కేసులు చూసి..